Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకుంటే డ్రింక్స్ ఫ్రీ.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (15:51 IST)
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ నియంత్రణ కోసం కొన్ని రకాలైన టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల పంపిణీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయేల్ దేశంలోని ఓ బార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఉచితంగా నాన్ ఆల్కాహాలిక్ డ్రింక్ ఇస్తామని తెలిపింది. 
 
ఇజ్రాయేల్ దేశంలో సుమారుగా కోటి మంది జనాభా ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 43 శాతం మందికి టీకా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌‌‌లోని ఓ బార్ పసందైన ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింక్స్ ఫ్రీ అంటూ ఊరిస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో ఇజ్రాయెల్‌లోని చాలా బార్లు, పబ్‌లు మూతపడ్డాయి.
 
అయితే స్థానిక మున్సిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకున్న జెనియా గాస్ట్రోపబ్ కస్టమర్లు కరోనా టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు పబ్‌లో ఉచితంగా డ్రింక్స్ తాగొచ్చు. అయితే ఆరోగ్యపరమైన కారణాల రీత్యా ఆల్కహాల్ లేని డ్రింక్స్ (నాన్ ఆల్కహాలిక్)ను అందించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments