Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిన కోవిడ్ పాజిటివిటీ రేటు.. పెరిగిన కరోనా మరణాలు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (09:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా క్రమంగా తగ్గిపోతుంది. అయితే, కరోనా వైరస్ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. ఇది ఇటు ప్రజలతో పాటు అటు అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. 
 
తాజా నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,34,281 మందికి కోవిడ్ వైరస్ సోకింది. అయితే, 893 మంది బాధితులు ఈ వైరస్ సోకడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణంగా డెల్టా వైరస్ కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతంలో రోజు వారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదైనప్పటికీ మరణాల సంఖ్య 400 లోపు ఉండేవిచ కానీ, ఇపుడు దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగించడం ఇపుడు ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments