Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona second wave: 730 మంది వైద్యులను మింగేసిన కరోనా

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (21:32 IST)
కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో 730 మంది వైద్యులు మరణించారని బీహార్‌లో గరిష్ట మరణాలు సంభవించాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) బుధవారం తెలిపింది.
బీహార్‌లో 115 మంది వైద్యుల మరణాలు నమోదయ్యాయి, ఢిల్లీలో 109 మంది మరణించారు, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది మరణించారు.
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణ 37, కర్ణాటక 9, కేరళ 24, ఒడిశా 31 మరణాలు నమోదయ్యాయి. నేడు, భారతదేశం గత 24 గంటల్లో 62,224 తాజా COVID-19 కేసులను నమోదు చేయగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoFHW) తెలిపింది.
వరుసగా తొమ్మిది రోజులు రోజువారీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. క్రియాశీల కేసులు 8,65,432కు తగ్గాయి. 70 రోజుల్లో తొలిసారిగా ఇవి 9 లక్షలకు తగ్గాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జాతీయ COVID-19 రికవరీ రేటు 95.80 శాతానికి మెరుగుపడింది. కొత్త కేసులతో దేశ సంఖ్య 2,96,33,105కు చేరుకుంది. COVID-19 మరణాల సంఖ్య గత 24 గంటల్లో 2,542 తాజా మరణాలతో 3,79,573కు చేరుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments