Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేంద్రంగా మారిన క్లస్టర్.. 66 మంది భారతీయులకు పాజిటివ్

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (15:41 IST)
శ్రీలంకకు కరోనా చుక్కలు చూపిస్తోంది. ఇంకా లంకలో నివసించే భారతీయులను కోవిడ్ నానా ఇబ్బందులు పెడుతోంది. తాజాగా శ్రీలంకలో భవన నిర్మాణరంగంలో పనిచేసే 66 మంది భారతీయ కార్మికులు కరోనా బారిన పడ్డారు. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15,722కు చేరితే.. వీటిలో ఒక్క ఈ క్లస్టర్ పరిధిలోనివే 9,120 కేసులు ఉండడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మంది భారతీయులకుపాజిటివ్‌గా తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ 66 మంది ధర్గా టౌన్‌లోని తాత్కాలిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, శ్రీలంకలో ఈ చేపల మార్కెట్ క్లస్టర్ ఇప్పుడు కరోనా కేంద్రంగా మారిందని.. దేశంలో అత్యధిక కేసులు ఈ క్లస్టర్‌తోనే సంబంధం కలిగి ఉంటున్నాయని రువాన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments