Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశాలు: 24 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (17:55 IST)
కరోనావైరస్ విజృంభిస్తున్నప్పటికీ పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశం సోమవారం ప్రారంభయయ్యాయి. కరోనా నిబంధనలు ప్రకారం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ కలిపి రెండు విడతలుగాను సభ ఏర్పాటు చేశారు.
 
ఇందులో లోక్ సభకు ఉదయం, రాజ్యసభకు మధ్యాహ్నం సమయాన్ని కేటాయించారు. ఇందులో మొత్తం 359 మందికి ప్రవేశం కల్పించగా తొలిరోజు 200 మంది మాత్రమే పాల్గొన్నారు. ఇందులో 30 సీట్లను విజిటర్ల కోసం కేటాయించడం జరిగింది. కోవిడ్ కారణంగా నిబంధనల మేరకు భాతికదూరం పాటిస్తూ సీట్లను కేటాయించారు. 
 
కరోనా నిమిత్తం అందరికి టెస్టులు నిర్వహించగా దాదాపు 24 మంది లోక్‌సభ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారి వివరాల మేరకు రైల్వే మంత్రి సురేశ్ అంగాడి, బిజెపికి చెందిన మీనాక్షి లక్ష్మీ, అనంతకుమార్ హెగ్డే, ప్రవీణ్ సాహి సింగ్, రీటా బహుగుణ జోషి, కౌసల్ కిషోర్‌తో సహా పలువురు మంత్రులున్నారు. వీరందరిని ఐసోలేషన్లో ఉండవలసినదిగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments