Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశాలు: 24 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (17:55 IST)
కరోనావైరస్ విజృంభిస్తున్నప్పటికీ పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశం సోమవారం ప్రారంభయయ్యాయి. కరోనా నిబంధనలు ప్రకారం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ కలిపి రెండు విడతలుగాను సభ ఏర్పాటు చేశారు.
 
ఇందులో లోక్ సభకు ఉదయం, రాజ్యసభకు మధ్యాహ్నం సమయాన్ని కేటాయించారు. ఇందులో మొత్తం 359 మందికి ప్రవేశం కల్పించగా తొలిరోజు 200 మంది మాత్రమే పాల్గొన్నారు. ఇందులో 30 సీట్లను విజిటర్ల కోసం కేటాయించడం జరిగింది. కోవిడ్ కారణంగా నిబంధనల మేరకు భాతికదూరం పాటిస్తూ సీట్లను కేటాయించారు. 
 
కరోనా నిమిత్తం అందరికి టెస్టులు నిర్వహించగా దాదాపు 24 మంది లోక్‌సభ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారి వివరాల మేరకు రైల్వే మంత్రి సురేశ్ అంగాడి, బిజెపికి చెందిన మీనాక్షి లక్ష్మీ, అనంతకుమార్ హెగ్డే, ప్రవీణ్ సాహి సింగ్, రీటా బహుగుణ జోషి, కౌసల్ కిషోర్‌తో సహా పలువురు మంత్రులున్నారు. వీరందరిని ఐసోలేషన్లో ఉండవలసినదిగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments