Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశాలు: 24 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (17:55 IST)
కరోనావైరస్ విజృంభిస్తున్నప్పటికీ పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశం సోమవారం ప్రారంభయయ్యాయి. కరోనా నిబంధనలు ప్రకారం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ కలిపి రెండు విడతలుగాను సభ ఏర్పాటు చేశారు.
 
ఇందులో లోక్ సభకు ఉదయం, రాజ్యసభకు మధ్యాహ్నం సమయాన్ని కేటాయించారు. ఇందులో మొత్తం 359 మందికి ప్రవేశం కల్పించగా తొలిరోజు 200 మంది మాత్రమే పాల్గొన్నారు. ఇందులో 30 సీట్లను విజిటర్ల కోసం కేటాయించడం జరిగింది. కోవిడ్ కారణంగా నిబంధనల మేరకు భాతికదూరం పాటిస్తూ సీట్లను కేటాయించారు. 
 
కరోనా నిమిత్తం అందరికి టెస్టులు నిర్వహించగా దాదాపు 24 మంది లోక్‌సభ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారి వివరాల మేరకు రైల్వే మంత్రి సురేశ్ అంగాడి, బిజెపికి చెందిన మీనాక్షి లక్ష్మీ, అనంతకుమార్ హెగ్డే, ప్రవీణ్ సాహి సింగ్, రీటా బహుగుణ జోషి, కౌసల్ కిషోర్‌తో సహా పలువురు మంత్రులున్నారు. వీరందరిని ఐసోలేషన్లో ఉండవలసినదిగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments