Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్ ఫియర్.. పాకిస్థాన్ నుంచి భారత్‌కు ప్రజలు

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (21:36 IST)
ప్రపంచ దేశాల ప్రజలకు మళ్లీ కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లోని ప్రజలు కోవిడ్‌కు జడుసుకుని అప్రమత్తంగా వున్నారు. ఇంకా విదేశాల్లో వుండే జనాలు ప్రస్తుతం స్వదేశం బాటపడుతున్నారు. ఇందుకు కారణం కరోనా సెకండ్ వేవ్ వస్తుందనే కారణంతోనే. ఇంకా కోవిడ్-19 మరోసారి విజృంభిస్తుండడంతో పాకిస్థాన్‌లో ఉండిపోయిన భారతీయులు తిరిగి వస్తున్నారు. 
 
ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒకటైన అట్టారి-వాఘా సరిహద్దు గుండా ఇండియాలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వచ్చారని, సోమవారం మొత్తంగా 200 మందికి పైగా వస్తారని అధికారులు తెలిపారు. 
 
లాక్‌డౌన్ భయాలు కొందరివి కాగా, పాకిస్తాన్‌లో కోవిడ్ వ్యాపిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన కొందరిలో వుందని భద్రతా అధికారులు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో సొంతింటి వద్దే ఉండే కాస్తైన జాగ్రత్తగా ఉంటామని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే స్వదేశాలకు చేరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments