Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్లను, బచ్చలికూరను వేడి చేయకూడదు: చికెన్.. మష్రూమ్స్ కూడా?

కోడిగుడ్లను ఉడికించాక కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం ద్వారా అందులోని పోషకాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బాలింతలూ, అనారోగ్యంతో బాధపడేవారు అలా రెండోసారి వేడి

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (13:11 IST)
కోడిగుడ్లను ఉడికించాక కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం ద్వారా అందులోని పోషకాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బాలింతలూ, అనారోగ్యంతో బాధపడేవారు అలా రెండోసారి వేడిచేసిన గుడ్డు పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే బచ్చలికూరలో ఇనుము, నైట్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. 
 
ఎప్పుడైతే ఈ కూరను వేడి చేస్తామో ఇందులో ఉండే మంచి పోషకాలు కాస్తా హానిచేసేవిగా మారిపోతాయి. వాటి ప్రభావం శరీరంలోని అవయవాల మీద పడుతుంది. ఒకవేళ వేడిగా కావాలనుకుంటే బాగా మరిగిన నీళ్లలో ఈ కూర గిన్నెను కాసేపు ఉంచి తర్వాత తినొచ్చు. అలాగే చికెన్‌ను కూడా వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. 
 
అలా చేస్తే ఇందులో మాంసకృత్తులు తొలగిపోతాయి. జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో తిప్పడం, అరగకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇదేవిధంగా బంగాళాదుంపలు వేడి చేయకూడదు.  పుట్టగొడుగుల్లో అధికంగా మాంసకృత్తులు వుంటాయి. అందుకే వీటిని వండిన తరవాత మళ్లీ వేడి చేస్తే వీటిలోని మాంసకృత్తులు విషపూరితమవుతాయి. అనారోగ్యాలకు దారితీస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

తర్వాతి కథనం
Show comments