Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు, కూరగాయల్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే..?

Webdunia
సోమవారం, 11 మే 2015 (17:22 IST)
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు మరేవీ చేయలేవన్నది అందరికీ తెలిసిందే. తాజా పండ్లు, కూరగాయలు కొనే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి మచ్చలు, ముడతలు లేని పండ్లు కూరగాయల్ని ఎంచుకోవాలి. బాగా పండిన పండ్లు, మంచి కూరగాయలు పరిశుభ్రంగా, చక్కని వాసనతో నిండి వుండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
పండు వాసన మాగినంట్లుంటే వాటిని తీసుకోకూడదు. బంగాళాదుంపలు, యాపిల్స్ వంటివి మినహా చాలా రకాల కూరగాయలు, పండ్ల జీవితకాలం చిన్నగానే వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకుని అవసరం అయిన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. తినే ముందు వీటిని శుభ్రంగా ఎక్కువ నీటితో కడగాలి. వీలైతే గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే వాటిపై దుమ్ముధూళి మలినాలు సులువుగా తొలగిపోతాయి. 
 
క్యాబేజీ, మిలాన్ల వంటి వాటి పైభాగాన్ని తీసివేయాలి. బంగాళాదుంపలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి వాటిని చెక్కు తీశాక నీటితో కడగాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను గమనిస్తుండాలి. కట్‌చేసిన కూరగాయలు, పండ్లను ప్లాస్టి్ బ్యాగ్స్‌‍లో బిగించి వుంచాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

చేతబడి చేస్తున్నారనీ.. ఐదుగురిని కొట్టి చంపేశారు...

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments