Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు, కూరగాయల్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే..?

Webdunia
సోమవారం, 11 మే 2015 (17:22 IST)
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు మరేవీ చేయలేవన్నది అందరికీ తెలిసిందే. తాజా పండ్లు, కూరగాయలు కొనే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి మచ్చలు, ముడతలు లేని పండ్లు కూరగాయల్ని ఎంచుకోవాలి. బాగా పండిన పండ్లు, మంచి కూరగాయలు పరిశుభ్రంగా, చక్కని వాసనతో నిండి వుండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
పండు వాసన మాగినంట్లుంటే వాటిని తీసుకోకూడదు. బంగాళాదుంపలు, యాపిల్స్ వంటివి మినహా చాలా రకాల కూరగాయలు, పండ్ల జీవితకాలం చిన్నగానే వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకుని అవసరం అయిన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. తినే ముందు వీటిని శుభ్రంగా ఎక్కువ నీటితో కడగాలి. వీలైతే గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే వాటిపై దుమ్ముధూళి మలినాలు సులువుగా తొలగిపోతాయి. 
 
క్యాబేజీ, మిలాన్ల వంటి వాటి పైభాగాన్ని తీసివేయాలి. బంగాళాదుంపలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి వాటిని చెక్కు తీశాక నీటితో కడగాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను గమనిస్తుండాలి. కట్‌చేసిన కూరగాయలు, పండ్లను ప్లాస్టి్ బ్యాగ్స్‌‍లో బిగించి వుంచాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments