వర్షాకాలంలో బిస్కెట్లు క్రిస్పీగా ఉండాలంటే?

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:58 IST)
సాధారణంగా బిస్కట్లతో పాటు అనేక తినుబండరాలు వర్షాకాల్లో మెత్తబడిపోతుంటాయి. ఇలాంటి తినుబండరాలు వర్షాకాలంలో కూడా క్రిస్పీగా ఉంచుకునేందుకు చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే యధావిధిగా క్రిస్పీగా ఉంటాయి. ఇందుకోసం పలుకులగా ఉండే ఉప్పు (సాల్ట్ కాదు)ను ఒక తడి వస్త్రంలో కట్టి బిస్కెట్లు దాచిన డబ్బాలో ఉంచినట్టయితే, అవి ఎపుడు కూడా క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ప్రెషర్ కుక్కర్‌లో న్యూస్ పేపర్ ఉంచి రెండు గ్లాసుల నీరు పోసి రాత్రంతా అలానే ఉంచి, మరుసటిరోజు ఉదయాన్నే సబ్బునీటితో శుభ్రం చేస్తే కుక్కర్ మెరుపులీనుతుంది. ఇకపోతే.. గ్లిజరిన్ ముంచిన వస్త్రంతో టేబుల్స్ వంటివి తుడిస్తే కాఫీ, టీ మరకలు తొలగిపోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ దేశాన్ని ఆపండి ఫ్రెండ్స్: ట్రంప్ విజ్ఞప్తి

జనసేనకు 13 ఏళ్లు.. కానీ ఇదే అత్యంత సంతృప్తికరమైన రోజు.. పవన్ కల్యాణ్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి.. చంద్రబాబు పిలుపు

సీపీఐ మావోయిస్ట్ పార్టీపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలి.. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

Show comments