Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో బిస్కెట్లు క్రిస్పీగా ఉండాలంటే?

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:58 IST)
సాధారణంగా బిస్కట్లతో పాటు అనేక తినుబండరాలు వర్షాకాల్లో మెత్తబడిపోతుంటాయి. ఇలాంటి తినుబండరాలు వర్షాకాలంలో కూడా క్రిస్పీగా ఉంచుకునేందుకు చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే యధావిధిగా క్రిస్పీగా ఉంటాయి. ఇందుకోసం పలుకులగా ఉండే ఉప్పు (సాల్ట్ కాదు)ను ఒక తడి వస్త్రంలో కట్టి బిస్కెట్లు దాచిన డబ్బాలో ఉంచినట్టయితే, అవి ఎపుడు కూడా క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ప్రెషర్ కుక్కర్‌లో న్యూస్ పేపర్ ఉంచి రెండు గ్లాసుల నీరు పోసి రాత్రంతా అలానే ఉంచి, మరుసటిరోజు ఉదయాన్నే సబ్బునీటితో శుభ్రం చేస్తే కుక్కర్ మెరుపులీనుతుంది. ఇకపోతే.. గ్లిజరిన్ ముంచిన వస్త్రంతో టేబుల్స్ వంటివి తుడిస్తే కాఫీ, టీ మరకలు తొలగిపోతాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments