Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాదుంపల్ని వెల్లుల్లితో కలిపి ఉంచితే ఏం జరుగుతుంది?

Webdunia
సోమవారం, 25 జనవరి 2016 (10:26 IST)
బంగాళాదుంపల్ని వెల్లుల్లితో కలిపి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
గోధుమ రవ్వ, మైదా పిండిని ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పాడుకాకుండా ఉంటాయి.
కాకరకాయ కూర వండేటప్పుడు సోంపు గింజలు, బెల్లం వేస్తే అవి చేదును లాగేస్తాయి. కూర రుచిగా కూడా ఉంటుంది.
పాపడ్‌ వంటి వాటిని వేగించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ పీల్చవు.
బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెల్ని తీసేసి ప్లాస్టిక్‌ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఇడ్లీ, దోసె వంటి వాటిని చేసేందుకు నానబెట్టే బియ్యాన్ని కొద్దిసేపు వేగించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తుంది.
పసుపు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండు మిర్చి, కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments