చిట్కాలు: సింకులో రోగకారక క్రిములు చేరకుండా ఉండాలంటే?

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (18:01 IST)
ఈగలు, దోమలు, బొద్దింకలు ఇతర సూక్ష్మజీవులు వంటింట్లో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటిల్లు ఎల్లవేళలా పొడిగా, శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 
 
సింకులో రోగకారక క్రిములు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చి మాంసం, కూరగాయలు, అంట్ల గిన్నెలు సింకులో కడిగిన తర్వాత యాంటిబ్యాక్టీరియల్ స్ప్రేని సింకులో చల్లాలి. 
 
కొద్దిసేపైన తర్వాత ఆ సింకును బాగా కడిగేయాలి. ఇలా చేస్తే సింకును అంటిపెట్టుకుని ఉన్న రకరకాలైన బాక్టీరియా, వైరస్ కారక సూక్ష్మదీవులు పూర్తిగా నశించిపోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

Show comments