Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్కాలు: సింకులో రోగకారక క్రిములు చేరకుండా ఉండాలంటే?

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (18:01 IST)
ఈగలు, దోమలు, బొద్దింకలు ఇతర సూక్ష్మజీవులు వంటింట్లో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటిల్లు ఎల్లవేళలా పొడిగా, శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 
 
సింకులో రోగకారక క్రిములు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చి మాంసం, కూరగాయలు, అంట్ల గిన్నెలు సింకులో కడిగిన తర్వాత యాంటిబ్యాక్టీరియల్ స్ప్రేని సింకులో చల్లాలి. 
 
కొద్దిసేపైన తర్వాత ఆ సింకును బాగా కడిగేయాలి. ఇలా చేస్తే సింకును అంటిపెట్టుకుని ఉన్న రకరకాలైన బాక్టీరియా, వైరస్ కారక సూక్ష్మదీవులు పూర్తిగా నశించిపోతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments