ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు ఉంచకూడదు, ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (22:12 IST)
ఫ్రిడ్జ్‌లో కొన్ని పదార్థాలను పెట్టకూడదు. నిల్వ వుంచదగినవి మాత్రమే పెట్టాలి. కొన్నింటిని పెడితే అవి హానికరంగా మారుతాయి. ఉదాహరణకు బంగాళదుంపలు. వీటిని ఫ్రిజ్‌లో పెడితే మొలకెత్తుతాయి. వాటిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం అంటారు.
 
 
చాలామంది వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి దెబ్బతింటుంది. వెల్లుల్లి చాలా చల్లగానూ లేదా చాలా వేడిగానూ ఉంచకూడదు. అలాగే తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.

 
కొందరు అరటిపండు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే అరటిపండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నల్లగా మారుతుంది కాబట్టి బయట ఉంచడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఇద్దరు స్నేహితుల సరదా పెను ప్రమాదానికి దారితీసింది (వీడియో)

ఇరాన్ పని ముగించి క్యూబా సంగతి చూస్తా: డొనాల్డ్ ట్రంప్

వైకాపా విధ్వంసంతో నవ్యాంధ్ర 30 యేళ్లు వెనక్కి వెళ్లింది : పవన్ కళ్యాణ్

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya: ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న టెక్స్ లా ప్రారంభం

Janhvi Kapoor: రామ్ చరణ్... పెద్ది లో గ్లామరస్‌ జాన్వీ కపూర్ పోస్టర్‌

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

తర్వాతి కథనం
Show comments