Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు ఉంచకూడదు, ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (22:12 IST)
ఫ్రిడ్జ్‌లో కొన్ని పదార్థాలను పెట్టకూడదు. నిల్వ వుంచదగినవి మాత్రమే పెట్టాలి. కొన్నింటిని పెడితే అవి హానికరంగా మారుతాయి. ఉదాహరణకు బంగాళదుంపలు. వీటిని ఫ్రిజ్‌లో పెడితే మొలకెత్తుతాయి. వాటిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం అంటారు.
 
 
చాలామంది వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి దెబ్బతింటుంది. వెల్లుల్లి చాలా చల్లగానూ లేదా చాలా వేడిగానూ ఉంచకూడదు. అలాగే తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.

 
కొందరు అరటిపండు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే అరటిపండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నల్లగా మారుతుంది కాబట్టి బయట ఉంచడం మంచిది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments