దోసెలకు నానబెట్టే ముందు.. బియ్యాన్ని వేయిస్తే..?

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (18:38 IST)
దోసెలు కోసం బియ్యం నానబెట్టే ముందు, బియ్యాన్ని కొద్దిసేపు వేయించి నానబెడితే దోసె కరకరలాడుతూ వస్తుంది. 
 
* అప్పడాల వంటివి వేయించే ముందు, కొద్దిసేపు ఎండలో ఉంచితే, నూనె ఎక్కువగా లాగకుండా ఉంటుంది. 
 
* కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గిపోతుంది.
 
* దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిర్చి, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.
 
* పకోడీ జంతికలు వంటివి చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపిన తర్వాత ఉప్పు వేస్తే, వంటకాలు కరకరలాడుతూ వస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raja Singh: మళ్లీ బీజేపీలోకి రానున్న రాజా సింగ్?

ఆపరేషన్ సిందూర్‌తో బాగా దెబ్బతిన్నాం : పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్

సామర్లకోట రోడ్డంటే ఆ గోతుల్లో పడి చాలామంది సచ్చిపోయార్లెండి, ఇప్పుడు పవన్ వచ్చాకా...

ఉన్నావ్ అత్యాచార నిందితుడుని కస్టడీ నుంచి విడుదల చేయొద్దు : సుప్రీంకోర్టు

అసెంబ్లీకి ఎందుకు వచ్చారో.. ఎందుకు వెళ్ళారో కేసీఆర్‌ను అడగండి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తిని ప్రేమించాను.. కానీ ఆ వ్యక్తే మోసం చేశాడు... ఇనయా సుల్తానా

2025 Movie Year Review,: 2025లో తెలుగు సినిమా చరిత్ర సక్సెస్ ఫెయిల్యూర్ కారణాలు - ఇయర్ రివ్యూ

మహిళ కష్టపడి సాధించిన విజయానికి క్రెడిట్ తీసుకునేంత నీచుడుని కాదు : వేణుస్వామి

Emmanuel: మహానటులు ఇంకా పుట్టలేదు : బిగ్ బాస్ టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్

షెరాజ్ మెహదీ, విహాన్షి హెగ్డే, కృతి వర్మ ల ఓ అందాల రాక్షసి రాబోతోంది

Show comments