పూరీలు క్రిస్పీగా ఉండాలంటే.. ఫ్రిజ్‌లో ఉంచండి!!

Webdunia
సోమవారం, 3 నవంబరు 2014 (15:18 IST)
చాలా మందికి పూరీలు అంటే ఎంతో ఇష్టం. అయితే, ఈ పూరీలు మరింత క్రిస్పీగా ఉంటే భలే ఉంటుంది. ఇలా ఉండేందుకు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు. 
 
పూరీల కోసం సిద్ధం చేసుకున్న పిండిని గుండ్రంగా తయారు చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేసినట్టయితే, కాల్చే సమయంలో నూనెను తక్కువగా పీల్చడంతో పాటు.. ఎంతో క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ఎక్కువ రోజులు నిల్వవున్న శెనగపిండిని చెత్తలో పారేయకుండా దాన్ని పాత్రలు తోమడానికి ఉపయోగిస్తే గిన్నెలు మరింతగా మెరుస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2026-27 బడ్జెట్ సమావేశాలు.. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు- ముర్ము

కుమారులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో ధనుష్ (video)

అజిత్ పవార్ దుర్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి

ఫేక్ వీడియోల వెనుక ఎవరున్నా కూడా న్యాయ పోరాటం చేస్తాను.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుమారులు లింగ, యాత్ర కలిసి తిరుపతిలో మొక్కు చెల్లించుకున్న ధనుష్

Vijay Sethupathi: మాట‌ల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శ‌బ్దం గాంధీ టాక్స్‌ ట్రైల‌ర్

Rani Mukerji: రాణీ ముఖ‌ర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగ‌సీని సెల‌బ్రేషన్స్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ నుంచి కాలమే తన్నెరా లక్ ని ఆమడ దూరం.. సాంగ్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

Show comments