Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలు వేపుడు చేసేటప్పుడు నిమ్మచెక్కను వేసి?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:01 IST)
రసం పిండేసిన నిమ్మ చెక్కలను పారేయకుండా.. బంగాళాదుంపలను ఉడికించేటప్పుడు చేర్చి ఉడికిస్తే..  ఆలు వేపుడు రుచికరంగా వుంటుంది. మునగాకును వండేటప్పుడు పావు స్పూన్ పంచదారను కలిపి ఉడికిస్తే.. అంటుకోకుండా ఆకుకూర విడివిడిగా వుంటుంది. అరటికాడ వేపుడు చేసేటప్పుడు కాసింత మునగాకును చేర్చితే.. టేస్టు అదిరిపోతుంది. 
 
బెండకాయల వేపుడు చేసేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే జిడ్డుతో బెండ ముక్కలు అంటుకోవు. ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో ఆకుకూరను పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. 
 
అలాగే నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి... ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది. చేపలు గ్రిల్ చేస్తున్నప్పుడు గ్రిల్‌పై ముందు నిమ్మకాయ ముక్కల్ని పరిచి, దానిపై చేప ముక్కల్ని పెట్టి గ్రిల్ చేయాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments