ఆలు వేపుడు చేసేటప్పుడు నిమ్మచెక్కను వేసి?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:01 IST)
రసం పిండేసిన నిమ్మ చెక్కలను పారేయకుండా.. బంగాళాదుంపలను ఉడికించేటప్పుడు చేర్చి ఉడికిస్తే..  ఆలు వేపుడు రుచికరంగా వుంటుంది. మునగాకును వండేటప్పుడు పావు స్పూన్ పంచదారను కలిపి ఉడికిస్తే.. అంటుకోకుండా ఆకుకూర విడివిడిగా వుంటుంది. అరటికాడ వేపుడు చేసేటప్పుడు కాసింత మునగాకును చేర్చితే.. టేస్టు అదిరిపోతుంది. 
 
బెండకాయల వేపుడు చేసేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే జిడ్డుతో బెండ ముక్కలు అంటుకోవు. ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో ఆకుకూరను పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. 
 
అలాగే నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి... ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది. చేపలు గ్రిల్ చేస్తున్నప్పుడు గ్రిల్‌పై ముందు నిమ్మకాయ ముక్కల్ని పరిచి, దానిపై చేప ముక్కల్ని పెట్టి గ్రిల్ చేయాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments