ఆకుకూరల్ని వండేటప్పుడు ఆలివ్ నూనెను వేస్తే... ఏమౌతుంది?

ఆకుకూరల్ని వండేటప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే.. అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు తొలగిపోవు. అలాగే బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తే..'సి' విటమిన్‌ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (12:41 IST)
ఆకుకూరల్ని వండేటప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే.. అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు తొలగిపోవు. అలాగే బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తే..'సి' విటమిన్‌ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టాలి. దానివల్ల పోషకాలు తగ్గకుండా ఉంటాయి. 
 
వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయడం, పదార్థంలో వాడటం కాకుండా... ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
క్యారెట్‌ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్

చెత్త తరలించే వాహనంలో మృతదేహం తరలింపు... నిజ నిర్ధారణ ఏంటి?

KTR : రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. తెలుసా?

అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉంటుంది.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Naveen Polisetty: సంక్రాంతికి నవీన్‌ పొలిశెట్టి చిత్రం అనగనగా ఒక రాజు విడుదల

Kiki and Koko: మానవ విలువల్ని పిల్లలకు నేర్పించేలా కికి అండ్ కొకొ యానిమేషన్ మూవీ

ShivaRaj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు అందుకే సంతోషంగా బతకాలి : శివ రాజ్ కుమార్

ఉరికంబం ఎక్కిన ఖుదీరాం బోస్ గా చేయడం అదృష్టం - రాకేష్ జాగర్లమూడి

తర్వాతి కథనం
Show comments