బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి...?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2015 (12:18 IST)
కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.
 
పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
 
ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.
 
కందముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, అవి త్వరగా ఉడుకుతాయి.
 
వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
 
బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. కంటి చూపు పోయిందా?

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి... 2029లోనే జమిలి ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి

జైలులోనే అంధుడుగా మారుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చివరికి ఏమవుతారో?

సైకిళ్లు - గుర్రాలపై వెళ్లాల్సి వస్తుంది : ఆక్రమణలపై బాంబే హైకోర్టు వ్యాఖ్యలు

దిగ్విజయంగా సంకల్ప్ యాత్ర.. సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొన్ని పరిణామాల వల్ల మహిళలు చీరలు ధరిస్తున్నారు : సీనియర్ నటుడు నరేశ్

Natural Star Nani,: ది ప్యారడైజ్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ డేట్ ప్రకటన

Manasa Varanasi: ప్రొఫెషనల్ గా ఉండాలనే ముద్దు సీన్స్ లో నటించా : మానస వారణాసి

Mahesh Babu: శివరాత్రి రోజు నాగబంధం టీజర్ ను లాంచ్ చేయనున్న మహేష్ బాబు

అడివి శేష్ దర్శకత్వంలో అకీరా నందన్

Show comments