వంటింటి చిట్కాలు.. మృదువైన ఇడ్లీ కోసం.. ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2015 (18:29 IST)
పొంగల్ రుచి కోసం
తీపి పొంగల్ చేశాక దాన్ని దించే సమయంలో కాస్త పైనాపిల్ రసాన్ని వేసి కలిపితే పొంగల్ చాలా రుచిగా ఉండడమే కాకుండా, పైనాపిల్ వాసనతో చాలా బావుంటుంది.
 
మృదువైన ఇడ్లీ కోసం
ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు వేస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే మీ అందుబాటులో పచ్చిబియ్యమే ఉంటే వాటిని గోరువెచ్చని నీటిలో వాటిని నానబెట్టి పిండిగా రుబ్బితే చాలా మృదువుగా ఉంటాయి.
 
హెల్దీ దోసెల కోసం
దోశెల పిండిలో తురిమిన క్యారెట్, బీట్‌రూట్‌లను వేసి దోసెలుగా వేయడం ద్వారా దోసెలు మృదువుగా, కరకరలాడుతూ వస్తాయి. ఇంకా మృదువుగానూ ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

Show comments