కాకరకాయ వండుతున్నారా? రెండు పచ్చి మామిడి ముక్కలు వేస్తే..!?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2015 (20:00 IST)
కాకరకాయంటే చేదు తినను బాబోయ్ అంటూ భయపడిపోతున్నారా.. అయితే కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది. అలాగే క్యారెట్‌తో ఏ కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి  టేస్ట్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
క్యారెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది. కుక్కర్‌‌లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరు ఎక్కువైపోతుంది.

ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి. కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి. సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raja Singh: మళ్లీ బీజేపీలోకి రానున్న రాజా సింగ్?

ఆపరేషన్ సిందూర్‌తో బాగా దెబ్బతిన్నాం : పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్

సామర్లకోట రోడ్డంటే ఆ గోతుల్లో పడి చాలామంది సచ్చిపోయార్లెండి, ఇప్పుడు పవన్ వచ్చాకా...

ఉన్నావ్ అత్యాచార నిందితుడుని కస్టడీ నుంచి విడుదల చేయొద్దు : సుప్రీంకోర్టు

అసెంబ్లీకి ఎందుకు వచ్చారో.. ఎందుకు వెళ్ళారో కేసీఆర్‌ను అడగండి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తిని ప్రేమించాను.. కానీ ఆ వ్యక్తే మోసం చేశాడు... ఇనయా సుల్తానా

2025 Movie Year Review,: 2025లో తెలుగు సినిమా చరిత్ర సక్సెస్ ఫెయిల్యూర్ కారణాలు - ఇయర్ రివ్యూ

మహిళ కష్టపడి సాధించిన విజయానికి క్రెడిట్ తీసుకునేంత నీచుడుని కాదు : వేణుస్వామి

Emmanuel: మహానటులు ఇంకా పుట్టలేదు : బిగ్ బాస్ టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్

షెరాజ్ మెహదీ, విహాన్షి హెగ్డే, కృతి వర్మ ల ఓ అందాల రాక్షసి రాబోతోంది

Show comments