దోసెల పిండి పులుపెక్కితే..?

Webdunia
శనివారం, 9 ఆగస్టు 2014 (12:25 IST)
దోసెల పిండి ఎక్కువగా పులిసి పోతే ఒక భాగం పిండికి, పావు భాగం రవ్వతో ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి ఓ తిప్పు తిప్పి పిండిలో వేసి కలిపి దోసెలుగా వేస్తే దోసెలు చాలా రుచిగా ఉంటాయి. 
 
కాకరకాయలతో పులుసు
కాకరకాయలు ఎక్కువగా ఉంటే వాటిని సన్నగా తరిగి ఎండబెట్టి దాచిపెట్టండి. మీరు కారపులుసు పెట్టే సమయంలో వీటిని వేస్తే చాలా రుచిగా ఉంటుంది. 
 
కొబ్బరి పాలతో సలాడ్
క్యారెట్, టమోటా, ఉల్లిపాయలతో సలాడ్ చేసే సమయంలో ఇందులో పెరుగుకు బదులుగా రెండు చెంచాల కొబ్బరి పాలను వేసి తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా నోటి పుళ్లు, కడుపులో అల్సర్లు తగ్గుతాయి.
 
చేమదుంపలు ఉడికేందుకు
చేమదుంపలు త్వరగా ఉడకాలంటే అవి ఉడికించే ముందు పాత్రను స్టవ్‌పై పెట్టి అందులో కాస్త ఉప్పు వేసి అది చిటపటలాడాక అందులో చేమదుంపలను వేయండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

Show comments