దోసెల పిండి పులుపెక్కితే..?

Webdunia
శనివారం, 9 ఆగస్టు 2014 (12:25 IST)
దోసెల పిండి ఎక్కువగా పులిసి పోతే ఒక భాగం పిండికి, పావు భాగం రవ్వతో ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి ఓ తిప్పు తిప్పి పిండిలో వేసి కలిపి దోసెలుగా వేస్తే దోసెలు చాలా రుచిగా ఉంటాయి. 
 
కాకరకాయలతో పులుసు
కాకరకాయలు ఎక్కువగా ఉంటే వాటిని సన్నగా తరిగి ఎండబెట్టి దాచిపెట్టండి. మీరు కారపులుసు పెట్టే సమయంలో వీటిని వేస్తే చాలా రుచిగా ఉంటుంది. 
 
కొబ్బరి పాలతో సలాడ్
క్యారెట్, టమోటా, ఉల్లిపాయలతో సలాడ్ చేసే సమయంలో ఇందులో పెరుగుకు బదులుగా రెండు చెంచాల కొబ్బరి పాలను వేసి తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా నోటి పుళ్లు, కడుపులో అల్సర్లు తగ్గుతాయి.
 
చేమదుంపలు ఉడికేందుకు
చేమదుంపలు త్వరగా ఉడకాలంటే అవి ఉడికించే ముందు పాత్రను స్టవ్‌పై పెట్టి అందులో కాస్త ఉప్పు వేసి అది చిటపటలాడాక అందులో చేమదుంపలను వేయండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హాజరైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు

Republic Day: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10,000 మంది ప్రత్యేక అతిథులు

Sabarimala: శబరిమల బంగారు స్మగ్లింగ్ కేసు.. 21 ప్రాంతాల్లో విస్తృత సోదాలు

దావోస్‌కు చేరుకున్న సీఎ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి

ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్.. ప్రమాదంలో భద్రతా సిబ్బంది కారు.. ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Asin: పదేళ్లు గడిచాయి.. అద్భుత భాగస్వామితో మా ప్రయాణం అదుర్స్.. అసిన్

Rashmi Gautam: కల్చర్ మరిచిపోయారు.. ఆవు, కుక్కలకు అన్నం పెట్టలేదా?

MM keeravani: వందేమాతరం నా జీవితలో మైల్ రాయి : కీరవాణి

సంకల్ప యాత్ర వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు : బండ్ల గణేశ్‌

రాంచరణ్ సినిమా కాకుండా.. అరుంధతి లాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Show comments