Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో హెల్దీ స్నాక్ : ఫ్రూట్ సమోసా!

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2015 (19:06 IST)
పండ్లలో పుష్కలమైన పోషకాలున్నాయన్న సంగతి తెలిసిందే. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంది. ఖర్జూరాల్లో ఐరన్ దాగివుంది. ఈ పండ్లతో సమోసా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..  
 
కావలసిన పదార్థాలు:
 
మైదాపిండి - ఒక కప్పు
నెయ్యి (పూర్ణానికి) - ఒక టేబుల్ స్పూన్‌.
అరటిపండు, ఖర్జూరాలు - ఒక కప్పు.
జాజికాయ పొడి - 1/4 టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్‌.
 
తయారీ విధానం:
పూర్ణానికి ఇచ్చిన వస్తువులన్నింటిని కలిపి పెట్టుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మధ్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా దోరగా వేపాలి. అంతే యమరుచిగా వుండే ఫ్రూట్ సమోసా రెడీ. వీటిని వేడివేడిగా టమోటా సాస్‌తో సర్వ్ చేయండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

Show comments