Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో హెల్దీ స్నాక్ : ఫ్రూట్ సమోసా!

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2015 (19:06 IST)
పండ్లలో పుష్కలమైన పోషకాలున్నాయన్న సంగతి తెలిసిందే. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంది. ఖర్జూరాల్లో ఐరన్ దాగివుంది. ఈ పండ్లతో సమోసా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..  
 
కావలసిన పదార్థాలు:
 
మైదాపిండి - ఒక కప్పు
నెయ్యి (పూర్ణానికి) - ఒక టేబుల్ స్పూన్‌.
అరటిపండు, ఖర్జూరాలు - ఒక కప్పు.
జాజికాయ పొడి - 1/4 టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్‌.
 
తయారీ విధానం:
పూర్ణానికి ఇచ్చిన వస్తువులన్నింటిని కలిపి పెట్టుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మధ్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా దోరగా వేపాలి. అంతే యమరుచిగా వుండే ఫ్రూట్ సమోసా రెడీ. వీటిని వేడివేడిగా టమోటా సాస్‌తో సర్వ్ చేయండి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments