Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్ మస్ స్పెషల్: ఆదివారం ఆరాధనకు ప్రాముఖ్యత ఎందుకు?

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:14 IST)
క్రిస్ మస్ స్పెషల్.. క్రైస్తవేతరులు యేసుక్రీస్తును అంగీకరించారనేందుకు 12 వాస్తవాలున్నాయని క్రైస్తవ గురువులు అంటున్నారు. 
 
* అవేంటంటే.. యేసు సిలువపై మృతిచెందాడు
* ఆయన సమాధి చేయబడటం వాస్తవం 
* క్రీస్తు మరణము శిష్యులను నిరాశ, నిస్పృహలకు కారణమైంది. 
* యేసు సమాధి కొన్ని దినాల తర్వాత ఖాళీగా వున్నట్లు కనిపెట్టబడింది.
* యేసయ్య శిష్యులు, పునరుత్ధానుడైన యేసును చూసిన అనుభవాన్ని నమ్మారు.
* అనుభవం తర్వాత అనుమానించిన శిష్యులు ధైర్యము కలిగిన విశ్వాసులు అయ్యారు.
* ఆది సంఘభోధనలో ఈ వర్తమానం మూలాంశమైయున్నది.
* ఈ వర్తమానం యెరూషలేంలో భోధించారు.
* ఈ భోధనకు ఫలితమే సంఘం ప్రారంభమై ఎదిగింది.
 
* సబ్బాతు (శనివారం)కు బదులుగా పునరుత్ధానదినం (ఆదివారం) ఆరాధనకు ప్రాముఖ్యమైనదినముగా మారింది.
* అనుమానుస్ధుడుగా గుర్తింపుపొందిన యాకోబు మార్పు చెంది, పునరుత్ధానుడైన క్రీస్తును చూచినట్లు నమ్మాడు.
* క్రైస్తవత్వానికి శత్రువుడైన పౌలు పునరుత్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతనుబట్టి మార్పు చెందినట్లుగా నమ్మాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

Show comments