క్రిస్ మస్ స్పెషల్: ఆదివారం ఆరాధనకు ప్రాముఖ్యత ఎందుకు?

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:14 IST)
క్రిస్ మస్ స్పెషల్.. క్రైస్తవేతరులు యేసుక్రీస్తును అంగీకరించారనేందుకు 12 వాస్తవాలున్నాయని క్రైస్తవ గురువులు అంటున్నారు. 
 
* అవేంటంటే.. యేసు సిలువపై మృతిచెందాడు
* ఆయన సమాధి చేయబడటం వాస్తవం 
* క్రీస్తు మరణము శిష్యులను నిరాశ, నిస్పృహలకు కారణమైంది. 
* యేసు సమాధి కొన్ని దినాల తర్వాత ఖాళీగా వున్నట్లు కనిపెట్టబడింది.
* యేసయ్య శిష్యులు, పునరుత్ధానుడైన యేసును చూసిన అనుభవాన్ని నమ్మారు.
* అనుభవం తర్వాత అనుమానించిన శిష్యులు ధైర్యము కలిగిన విశ్వాసులు అయ్యారు.
* ఆది సంఘభోధనలో ఈ వర్తమానం మూలాంశమైయున్నది.
* ఈ వర్తమానం యెరూషలేంలో భోధించారు.
* ఈ భోధనకు ఫలితమే సంఘం ప్రారంభమై ఎదిగింది.
 
* సబ్బాతు (శనివారం)కు బదులుగా పునరుత్ధానదినం (ఆదివారం) ఆరాధనకు ప్రాముఖ్యమైనదినముగా మారింది.
* అనుమానుస్ధుడుగా గుర్తింపుపొందిన యాకోబు మార్పు చెంది, పునరుత్ధానుడైన క్రీస్తును చూచినట్లు నమ్మాడు.
* క్రైస్తవత్వానికి శత్రువుడైన పౌలు పునరుత్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతనుబట్టి మార్పు చెందినట్లుగా నమ్మాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Constable: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు... రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య

విశాఖలో స్వల్ప భూకంపం.. ప్రజలు నిద్రలో వుండగా కంపనలు.. రోడ్లపైకి పరుగులు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

Show comments