భార్యాభర్తలిద్దరూ ఆఫీసుకెళ్తున్నారా? పిల్లల భద్రత?

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (16:11 IST)
భార్యాభర్తలిద్దరూ ఆఫీసు కెళ్తున్నారా..? అయితే పిల్లల భద్రతపై ఎక్కువ శ్రద్ధ తీసుకోండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిపోతే పనివాళ్లు, ట్యూషన్ టీచర్లు వస్తుంటారు. వారిలో  మీ చిన్నారులకు హాని కలిగించే వారూ ఉండొచ్చు. అందుకే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని వాటిని మీ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోండి. మీ పాపను మీరెక్కడున్నా జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. 
 
పిల్లలకు కొన్ని విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అవి ఇస్తామంటే చాలు ఐసయిపోతారు. ఎవరు కొనిచ్చినా తీసుకోవచ్చు అనుకుంటారు. ముందుగా ఎవరెవరు ఇస్తే తీసుకోవాలో స్పష్టం పిల్లలకు చెప్పండి. అలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలుంటాయో వారి అర్థమయ్యేలా వివరించండి. 
 
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు చాలా ఇష్టం. అవి తింటే జలుబుచేస్తుంది. అనో  లేక ఇంకేదో కారణాలు చెప్పొద్దు. దాంతో పిల్లలకు వాటిపై విపరీతమైన మోజు పెరుగుతుంది. ఎవరిచ్చినా కాదనలేనంతగా మారిపోతారు. అది ప్రమాదకరం. కాబట్టి వీలున్నంత వరకూ వారి చిన్నచిన్న కోరికలు తీర్చండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

Show comments