Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిపిల్లల ఆకలిపట్ల శ్రద్ధ తీసుకుంటున్నారా?

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (16:21 IST)
పిల్లలు ఆకలేస్తే ఏడుపుద్వారానే చెప్పుకోగలుగుతారు. అందుకే పసిపిల్లల ఆకలి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. పూటకు పూట పోషకాలుండే ఆహారం ఇవ్వాలి. పొద్దున్నే నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని తాగించాలి.
 
అరగంట తర్వాత పాలు లేదా అల్పాహారంగా నూనె వస్తువులు కాకుండా ఆవిరిలో ఉడికిన ఇడ్లీ వంటివి కారంలేకుండా ఇవ్వడం చేయాలి. అలాగే మధ్యాహ్నం పూట అందించే ఆహారంలో పప్పు దినుసులు, ఉడికించిన కూరగాయలు, కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలి. ఆరు నెలల నిండని పసిపిల్లలైతే తల్లిపాలు తప్పనిసరి. లేకుంటే ఆవు పాలును మితంగా ఇస్తుండాలి. ఫస్ట్ ఫుడ్ అలవాటు చేయాలి. 
 
ఏడాది దాటిన పిల్లల ఆహారంలో విటమిన్స్, మినిరల్స్ ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు ఉడికించి సూప్‌ల రూపంలో ఇవ్వాలి. రోజుకో గుడ్డు, వారానికి మూడు లేదా రెండు సార్లు మాంసం పెట్టొచ్చు.
 
మూడు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా పిల్లలకు ఆహారం ఇస్తుండాలి. పాలను ఆహారానికి ముందు లేదా తర్వాత మితంగా ఇవ్వడం చేయాలి. అప్పుడే క్యాల్షియం అందడం ద్వారా ఎముకల పెరుగుదల ఉంటుంది. 
 
ఆవు పాలు మితంగా ఇవ్వాలి. ఇందులో కార్బోహైడ్రేడ్స్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉండటంతో శిశువు పెరగటానికి ఎంతగానో ఉపకరిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

Show comments