ఉల్లిపాయ ముక్కల్ని పిల్లలు పక్కనబెట్టేస్తున్నారా?

Webdunia
గురువారం, 21 మే 2015 (15:36 IST)
పిల్లలు పండ్లు, కూరగాయల పట్ల అయిష్టత చూపుతారు. వంటల్లో లేదా బర్గర్లలో సైతం ఉల్లి, టమోటా ముక్కల్ని పక్కన తీసిపెట్టేస్తుంటారు. ఇలాంటి వారి కోసం పిల్లలు ఏం చేయాలంటే..? వెజిటబుల్ పకోడీలు, ఫ్రూట్‌క్రీమ్, తరిగిన పండ్ల ముక్కలతో ఐస్‌క్రీమ్‌లు తినిపించే ప్రయత్నం చేయండి. టొమేటో, క్యారెట్, బీట్‌రూట్ వంటి వాటిని ముక్కల రూపంలో కాకుండా జ్యూస్ చేసి ఇవ్వండి. క్యారెట్ లేదా బీట్ రూట్‌ హల్వాను రుచి చూపెట్టండి. 
 
కూరగాయలు, పండ్లు యథాతథంగా తినడం మంచిదే అయినా అసలు లేని దాని కన్నా ఏదో కొంత రూపంలో పిల్లలు ఇలా ఇవ్వడం ద్వారా పండ్లు, కూరగాయల్లో గల పోషకాలు అందుతాయి. పండ్లను అలాగే తినకపోతే.. స్మూతీస్, జ్యూస్‌ల రూపంలో ఇవ్వడం మంచిది. కూరగాయలను సలాడ్ల రూపంలో ఇవ్వడం ద్వారా పిల్లలు మెల్ల మెల్లగా కూరగాయలు, పండ్లు తినడానికి అలవాటు పడతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

175 లక్షల బిర్యానీలు మొదలుకుని 39.9 లక్షల వెజ్ దోశల వరకు…

ఏపీలో మాల్దీవుల స్టైల్‌లో సముద్ర తీర ప్రాంతం.. సూర్యలంక, పులికాట్, వైజాగ్ బెల్ట్‌ను..?

అమరావతికి చట్టపరమైన ఆమోదం వుంది.. కొత్త ఎయిర్ పోర్ట్ అవసరం: నారా లోకేష్

జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు?

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

Sakshi Vaidya: నాకు పర్సనల్గా చాలా రిలేట్ అయిన పాత్ర చేశా : సాక్షి వైద్య

Raviteja: సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి తో సరదగా గోలగోల చేద్దాం : రవితేజ

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

Show comments