Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయ ముక్కల్ని పిల్లలు పక్కనబెట్టేస్తున్నారా?

Webdunia
గురువారం, 21 మే 2015 (15:36 IST)
పిల్లలు పండ్లు, కూరగాయల పట్ల అయిష్టత చూపుతారు. వంటల్లో లేదా బర్గర్లలో సైతం ఉల్లి, టమోటా ముక్కల్ని పక్కన తీసిపెట్టేస్తుంటారు. ఇలాంటి వారి కోసం పిల్లలు ఏం చేయాలంటే..? వెజిటబుల్ పకోడీలు, ఫ్రూట్‌క్రీమ్, తరిగిన పండ్ల ముక్కలతో ఐస్‌క్రీమ్‌లు తినిపించే ప్రయత్నం చేయండి. టొమేటో, క్యారెట్, బీట్‌రూట్ వంటి వాటిని ముక్కల రూపంలో కాకుండా జ్యూస్ చేసి ఇవ్వండి. క్యారెట్ లేదా బీట్ రూట్‌ హల్వాను రుచి చూపెట్టండి. 
 
కూరగాయలు, పండ్లు యథాతథంగా తినడం మంచిదే అయినా అసలు లేని దాని కన్నా ఏదో కొంత రూపంలో పిల్లలు ఇలా ఇవ్వడం ద్వారా పండ్లు, కూరగాయల్లో గల పోషకాలు అందుతాయి. పండ్లను అలాగే తినకపోతే.. స్మూతీస్, జ్యూస్‌ల రూపంలో ఇవ్వడం మంచిది. కూరగాయలను సలాడ్ల రూపంలో ఇవ్వడం ద్వారా పిల్లలు మెల్ల మెల్లగా కూరగాయలు, పండ్లు తినడానికి అలవాటు పడతారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments