Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటున్నారా?

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (21:09 IST)
జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచి తెలియదు. శరీరం బలహీనంగా మారుతుంది. అలాంటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ రుచికరమైన ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. జ్వరంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. 
 
అందుకని మటన్, పిజ్జా, పాస్తా తినడం మానుకోవాలి. వీటిలో సంతృప్త కొవ్వు, చీజ్ ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. 
 
జలుబు, జ్వరం ఉంటే శీతల పానీయాలు తాగడం మంచిది కాదు. శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు, ఓఆర్ ఎస్ వాటర్ తాగాలి. బిర్యానీ వంటి ఫాస్ట్ ఫుడ్ ఫీవర్‌లో తినవద్దు. కోడికూర వంటి మాంసాహారం, బయటి ఆహారంలో ఉప్పు, నూనె, పంచదార ఎక్కువగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై భర్త దాడి!!

జీవో 85ను ఉపసంహరించుకోవాలి.. దీనివల్ల నష్టమే.. వైకాపా

స్నేహితులతో మందేసింది.. తలనొప్పిగా వుందని వెళ్లి ఉరేసుకుంది..

గర్భిణి స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం!

గణేష నిమజ్జనం అంటే ఇలా జరగాలి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

పెళ్లి బంధంతో ఒకటైన సిద్ధార్థ్ - అదితి రావు హైదరీ

సి.ఎం. సహాయనిధికి కోటి ఇచ్చిన చిరంజీవి, సాయి దుర్గతేజ్ పది, అలీ మూడు లక్షలు అందజేత

అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్

కలి పాత్ర నేపథ్యంలో ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిసున్న కలి మూవీ

తర్వాతి కథనం
Show comments