పిల్లలకు పండ్లు తినడం అలవాటు చేయడం ఎలా?

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (14:44 IST)
పిల్లలు పండ్లు తినడం లేదంటూ తల్లిదండ్రులు బాధపడిపోతుంటారు. అందుకే పిల్లలకు నచ్చే విధంగా ఫ్రూట్స్ ఇచ్చినా.. ప్రస్తుతం మోజంతా విదేశీ ఫ్రూట్స్ పైనే పడింది. మనదేశంలో బోలెడు పండ్లుండగా, పిల్లలు స్ట్రాబెర్రీ, లిచి, కివి వంటి పండ్లను తీసుకునే ఆసక్తి చూపుతున్నారు. 
 
కానీ పిల్లలు ఏ పండ్లు తినిపించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు రోజుకో పండును ఇవ్వాలి. అరటిలోనే అధిక కెలోరీలు ఉన్నాయి. పిల్లలు లావెక్కకపోతే.. గ్రీన్ బనానా, కేరళ అరటిపండు ఇవ్వడం మంచిది. ఇచ్చే పండులో రసాయనాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 
 
అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ పండ్లను పిల్లలకు తినిపించవచ్చు. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లు తాజాగా ఉండేందుకోసం రసాయనాలు కలుపుతారు. వీటిని చాలామటుకు తగ్గించడం మంచిది. లేదంటే పండ్లను శుభ్రంగా కడిగి ఆ తర్వాతే కట్ చేసుకుని తినాలి. 
 
ఆపిల్, ఆరెంజ్ పండ్లలో కెలోరీలు తక్కువ కాబట్టి బరువు ఎక్కువగా గల పిల్లలకు ఇవ్వొచ్చు. పండ్లను జ్యూస్‌ల రూపంగా కాకుండా అలాగే తినడం అలవాటు చేయాలి. పండ్లతో పాటు తగిన ఆహారం ఇవ్వాలి. పిల్లల్ని ఆడుకోనివ్వాలి. అప్పుడే పిల్లలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎదుగుతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ను మాత్రమే : జేడీ వాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

Show comments