Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుకు పాలే కాకుండా నీళ్లు కూడా ఇవ్వొచ్చా..?

Webdunia
సోమవారం, 4 మే 2015 (17:14 IST)
20 లేదా 30 రోజుల శిశువుకు పాలతో పాటు నీళ్లు కూడా ఇవ్వొచ్చా..? ఇవ్వకూడదా? అనేది తెలియాలంటే.. ఈ కథనం చదవండి. పిల్లలకు 3 గంటలకు ఒకసారి తప్పనిసరిగా పాలు పట్టించాలి. చిన్నారి నిద్రపోతున్నప్పటికీ 3 గంటలకోసారి పట్టించాలి. పిల్లల పెరుగుదలకు తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనది. శిశువు పెరిగే కొద్దీ పాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని వైద్యుల సలహా మేరకు ఇవ్వాల్సి ఉంటుంది.  
 
అయితే శిశువులకు పట్టే పాలలోనే నీరుండటంతో.. ప్రత్యేకంగా నీరు ఇవ్వడం అవసరం లేకపోయినా... పాలతో పాటు అప్పుడప్పుడు పుట్టిన శిశువుకు నీరు స్పూన్ల లెక్కన ఇవ్వడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పాలు పట్టిన గంటసేపు తర్వాత బాగా మరిగించి ఆరబెట్టిన నీటిని గోరు వెచ్చగా... రెండేసి స్పూన్లు ఇవ్వడం మంచిది. పాలే కాకుండా నీరు ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల ఉంటుంది. పాలతో పాటు నీరు తీసుకునే పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments