పిల్లల్లో పళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందట!

Webdunia
శనివారం, 3 జనవరి 2015 (13:45 IST)
పిల్లల్లో పాలపళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. తద్వారా బరువు తగ్గుతారు. పళ్ళొచ్చే సమయంలో ఉండే అసౌకర్యం వల్ల పిల్లలు సరిగ్గా తినరు. అందువల్ల బరువు తగ్గుతారు.
 
శిశువులలో నాలుగు నెలలు వచ్చినప్పటి నుంచి టీతింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అయితే, ప్రతి శిశువులో టీతింగ్ ప్రాసెస్ ఒకేలా ఉండదు. శిశువుకు చేరుతున్న కాల్షియం వంటి ఎన్నో అంశాలు టీతింగ్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాల పళ్ళు ఊడిపోయే ప్రతీసారి పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఆకలి మందగిస్తుంది.
 
చిగుళ్ళ నొప్పి, మంట ఇవన్నీ టీతింగ్ ప్రాసెస్ వల్ల కలిగేఅసౌకర్యాలు. చిగుళ్ళలోంచి పళ్ళు బలంగా బయటకు రావడానికి ప్రయత్నించే సమయంలో పిల్లలు నొప్పితో బాధపడతారని, తద్వారా బరువు తగ్గడం సాధారణమేనని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడి కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి భర్త హత్యకు రూ. 5 లక్షలు అడ్వాన్స్

మొగుడికి భార్య మొట్టికాయ, జెల్లకాయ, డిప్పకాయ: ప్లీజ్ కొట్టొద్దూ అంటూ ఏడుస్తున్న భర్త, వీడియో

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు కోసం పోటెత్తిన మహిళాలోకం

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

హార్మోజ్ జలసంధి వద్ద విచిత్ర ఘటన - అమెరికా నావికుడిపై కోతి దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dimple Hayathi: చిరంజీవి, బాలయ్య చిత్రాల్లో డింపుల్ హయాతి.. దశ తిరిగినట్టేనా?

సల్మాన్ ఖాన్, నయనతార చిత్రం ఈద్ 2027 విడుదల ఖరారు

Avika Gor: శ్రీనంద్, అవికా గోర్ ల పిచ్చి ప్రేమతో అగ్లీ స్టోరీ రాబోతోంది

GedelaRaju review: రఘుకుంచె చిత్రం గేదెలరాజు ఎలా వుందో తెలుసా.! సమీక్ష

ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి

Show comments