Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో పళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందట!

Webdunia
శనివారం, 3 జనవరి 2015 (13:45 IST)
పిల్లల్లో పాలపళ్ళు ఊడిపోయినప్పుడు ఆకలి మందగిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. తద్వారా బరువు తగ్గుతారు. పళ్ళొచ్చే సమయంలో ఉండే అసౌకర్యం వల్ల పిల్లలు సరిగ్గా తినరు. అందువల్ల బరువు తగ్గుతారు.
 
శిశువులలో నాలుగు నెలలు వచ్చినప్పటి నుంచి టీతింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అయితే, ప్రతి శిశువులో టీతింగ్ ప్రాసెస్ ఒకేలా ఉండదు. శిశువుకు చేరుతున్న కాల్షియం వంటి ఎన్నో అంశాలు టీతింగ్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాల పళ్ళు ఊడిపోయే ప్రతీసారి పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఆకలి మందగిస్తుంది.
 
చిగుళ్ళ నొప్పి, మంట ఇవన్నీ టీతింగ్ ప్రాసెస్ వల్ల కలిగేఅసౌకర్యాలు. చిగుళ్ళలోంచి పళ్ళు బలంగా బయటకు రావడానికి ప్రయత్నించే సమయంలో పిల్లలు నొప్పితో బాధపడతారని, తద్వారా బరువు తగ్గడం సాధారణమేనని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments