Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 నెలల తర్వాత మీ శిశువుకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారు?

Webdunia
FILE
శిశువు జన్మించిన ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వడమే శ్రేష్టమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఆరు నెలల తర్వాత ఇచ్చే ఆహారంలో మెలకువలు అవసరమని వారు చెబుతున్నారు. ఈ ప్రాయంలో ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని మెల్ల మెల్లగా అలవాటు చేయాలి. ఉదయం 8-9 గంటల్లోపు ఉదయం అల్పాహారం ఇవ్వాలి. అల్పాహారం ఇచ్చిన రెండు గంటల తర్వాత పాలు ఇవ్వొచ్చు.

నూనె వస్తువులు కాకుండా ఇడ్లీ వంటి బేకింగ్ వంటలను ఇవ్వడం చాలామంచిది. ఇంకా పప్పుల్ని ఉడికించిన నీరు, రసం, పులుపెక్కని పెరుగు ఆహారంలో చేర్చుకోవచ్చు. కేవలం తియ్యటి పదార్థాలే పిల్లలకు పెట్టి అలవాటు పడకుండా, కారం, ఉప్పును కూడా చేర్చాలి.

ఉదయం 11-12 గంటల ప్రాంతంలో ఉడికించిన ఆపిల్ ఇవ్వడం చేయాలి. ఇంకా ద్రాక్ష, దానిమ్మ పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను ఇవ్వడం మంచిది. ప్రతీసారి పిల్లలకు అప్పుడే వండిన ఆహారాన్ని ఇవ్వడం మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

Show comments