Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిఠాయి ఆశ చూపించాడు... 14 యేళ్ళ బాలికపై అత్యాచారం

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (08:53 IST)
తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకివెళితే... చిన్నారి ఇంటి పక్కనే నివసించే నిందితుడు శనివారం పాపకు మిఠాయి ఆశచూపించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని పాప ఎక్కడ బయట చెబుతుందోనని భయపడి... భయంతో గొంతు పిసికి చంపి, వంటపాత్రలో దాచాడు. పాప కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారాణ చేపట్టారు. పాపను ఇంటిపక్కన ఉండే అబ్బాయి తీసుకెళ్లినట్లు విచారణలో స్థానికులు వెల్లడించారు. ఇంట్లో పాప శవం దొరకడంతో నిందితుడు నేరాన్నిపోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో పోలీసులు బాలుడిపై కేసు నమోదుచేసుకుని విచారణ చేపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments