Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిఠాయి ఆశ చూపించాడు... 14 యేళ్ళ బాలికపై అత్యాచారం

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (08:53 IST)
తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై 14 యేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో భద్రంగా దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకివెళితే... చిన్నారి ఇంటి పక్కనే నివసించే నిందితుడు శనివారం పాపకు మిఠాయి ఆశచూపించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని పాప ఎక్కడ బయట చెబుతుందోనని భయపడి... భయంతో గొంతు పిసికి చంపి, వంటపాత్రలో దాచాడు. పాప కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారాణ చేపట్టారు. పాపను ఇంటిపక్కన ఉండే అబ్బాయి తీసుకెళ్లినట్లు విచారణలో స్థానికులు వెల్లడించారు. ఇంట్లో పాప శవం దొరకడంతో నిందితుడు నేరాన్నిపోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో పోలీసులు బాలుడిపై కేసు నమోదుచేసుకుని విచారణ చేపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments