Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు...

Webdunia
ఆదివారం, 23 మే 2021 (21:59 IST)
విరుదునగర్ జిల్లాలోని రామస్వామి రాజా నగర్‌లోని రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పారు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే ప్రాణవాయువును జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయనున్నారు. 
 
ఈ ప్లాంట్‌ను ప్రజా సంక్షేమం, ప్రజా వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రాణవాయును రాజపాళెయం, విరుదునగర్, శివకాశి, అరుబ్బుకోట్టై, సాత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.
 
ఈ ప్లాంట్‌ను రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ సమక్షంలో ఈ ప్లాంట్‌ను విరుదునగర్ జిల్లా కలెక్టర్ ఆర్.కణ్ణన్ ప్రారంభించారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా రోజుకు... 45 లీటర్ ద్రవ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనుంది. 
 
ఇది వాయు రూపంలో 7 వేల లీటర్ల ప్రాణవాయుకు సమానం. నిమిషానికి 10 లీటర్ల చొప్పున ఒక ఆక్సిజన్ సిలిండర్‌ను ఒక రోగికి 10 నుంచి 12 గంటల పాటు ఉపయోగించవచ్చు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే మెడికల్ ఆక్సిజన్ ద్వారా ఒక రోజుకు 24 ప్రాణాలను రక్షించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments