Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి ఎడప్పాడికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సునీల్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (15:26 IST)
చెన్నై నగరంలో ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి, దానిద్వారా లక్షలాది మంది పేదలకు వివిధ రకాలైన సేవలను ఉచితంగా అందిస్తున్న ఆ ట్రస్ట్ ఫౌండర్, అన్నాడీఎంకే రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 
 
ముఖ్యంమత్రిని నగరంలో ఉన్న ఆయన నివాసంలో డాక్టర్ సునీల్ సారథ్యంలోని బృందం కలుసుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ బృందాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రత్యేకంగా అభినందిస్తూ, పార్టీ అభివృద్ధి కోసం మరింతగా కృషి చేయాలని సూచన చేశారు. 
 
కాగా, ముఖ్యమంత్రిని కలిసిన సునీల్ బృందంలో 133 వార్డు అమ్మా పేరవై సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, ట్రిప్లికేణి రాంప్రసాద్, జాకీర్ హుస్సేన్,  విజయరాం నటరాజన్, నక్కీరన్ నగర్ సురేష్ తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments