Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి ఎడప్పాడికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సునీల్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (15:26 IST)
చెన్నై నగరంలో ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి, దానిద్వారా లక్షలాది మంది పేదలకు వివిధ రకాలైన సేవలను ఉచితంగా అందిస్తున్న ఆ ట్రస్ట్ ఫౌండర్, అన్నాడీఎంకే రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 
 
ముఖ్యంమత్రిని నగరంలో ఉన్న ఆయన నివాసంలో డాక్టర్ సునీల్ సారథ్యంలోని బృందం కలుసుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ బృందాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రత్యేకంగా అభినందిస్తూ, పార్టీ అభివృద్ధి కోసం మరింతగా కృషి చేయాలని సూచన చేశారు. 
 
కాగా, ముఖ్యమంత్రిని కలిసిన సునీల్ బృందంలో 133 వార్డు అమ్మా పేరవై సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, ట్రిప్లికేణి రాంప్రసాద్, జాకీర్ హుస్సేన్,  విజయరాం నటరాజన్, నక్కీరన్ నగర్ సురేష్ తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments