Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో కొత్తగా 458 ఉద్యోగాలు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (12:41 IST)
భారత ఆర్మీలో 458 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. భారత రక్షణ శాఖ, ఇండియన్ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్సీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో నార్త్, సౌత్‌లలో కలిపి 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దక్షిణ ఏఎస్సీ సెంటరులో 209 పోస్టులు, ఉత్తర ఏఎస్సీ సెంటరులో 249 పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
మొత్తం 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలలో ఉంటుంది. ఈ పోస్టులన్నీ గ్రూపు సిగా పరిణిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments