Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో కొత్తగా 458 ఉద్యోగాలు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (12:41 IST)
భారత ఆర్మీలో 458 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. భారత రక్షణ శాఖ, ఇండియన్ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్సీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో నార్త్, సౌత్‌లలో కలిపి 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దక్షిణ ఏఎస్సీ సెంటరులో 209 పోస్టులు, ఉత్తర ఏఎస్సీ సెంటరులో 249 పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
మొత్తం 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలలో ఉంటుంది. ఈ పోస్టులన్నీ గ్రూపు సిగా పరిణిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments