విద్యార్థులకు శుభవార్త - చేరిన వర్శిటీ నుంచే...

Webdunia
సోమవారం, 30 మే 2022 (15:23 IST)
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు మంచి శుభవార్త ఒకటి చెప్పింది. చేరిన యూనివర్శిటీ నుంచే తమకు నచ్చిన యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకునిరానుంది. 
 
సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఒక యూనివర్శిటీలో చేరితే సౌకర్యాలు సరిగా లేకున్నా, ఏ ఇతర ఇబ్బందులు ఎదురైనా కోర్సు పూర్తయ్యేంత వరకు అక్కడే చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఇపుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఒక వర్శిటీలో చేరితో మరో యూనివర్శిటీలో చేరే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించనుంది. 
 
ఈ విధానం యూజీసీ అనుమతి ఉన్న ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. మాసివ్ ఓపెన్ ఆన్‍‌లైన్ కోర్స్, స్వయం వేదికలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం కోర్సుల్లో ఒక విద్యార్థి చేరితో ఇక్కడ పర్యావరణ శాస్త్రం కోర్సు మెటీరియల్, బోధనా సిబ్బంది లేకపోతే ఆ కోర్సు ఢిల్లీ యూనివర్శిటీ నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఏ హానర్స్, హిస్టరీ కోర్సు అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments