Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ ప్రవేశ పరీక్ష ద్వారానే మెడికల్ అడ్మిషన్లు.. సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:37 IST)
నీట్ ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పును గురువారం వెలువరించింది. మెడికల్ ప్రవేశ పరీక్షను నీట్ ద్వారానే నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఈ పరీక్షను రెండు విడతలుగా నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. 
 
మెడికల్ ప్రవేశ పరీక్ష, సీబీఎస్‌ఈ షెడ్యూల్‌ ప్రకారం మే 1న తొలిదశ పరీక్ష నిర్వహించేందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. జులై 24న రెండో దశ పరీక్ష నిర్వహించాలని సుప్రీం అనుమతిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అమలుచేయాలని ఆదేశించింది. ఆగస్టు 17న రెండు దశల ఫలితాలు విడుదల చేయాలని, సెప్టెంబరు 30లోగా ఆడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments