Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ 2025 మెయిన్స్‌ : ఎన్టీఏ కీలక ప్రకటన

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (09:22 IST)
వచ్చే విద్యాసంవత్సరం (2025-26)కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) (మెయిన్) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రటించింది. ఈ పరీక్షను రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. 
 
జనవరి నెలలో జేఈఈ సెషన్-1 ను, ఏప్రిల్ నెలలో సెషన్-2ను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అక్టోబరు 28 నుండి నవంబరు 22 వరకు జనవరి సెషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ సెషన్‌కు సంబంధించి 2025 జనవరి 22 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనుంది. ఫలితాలను ఫిబ్రవరి 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
 
సెషన్-2కి సంబంధించి జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ సెషన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ఫలితాలను 2025 ఏప్రిల్ 17లోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments