Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఈనెల 20న ఎన్- శాట్ పరీక్ష

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా ఉన్న నారాయణ గ్రూపు విద్యా సంస్థలు చెన్నై మహానగరంలోనూ పాఠశాలలు ప్రారంభించి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను బోధిస్తున్నారు. ఈ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన ఎన్-శాట్ పేరుతో పోటీ పరీక్షల (యాప్టిట్యూడ్ టెస్ట్) కోసం ప్రతిభా పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఈ తరహా పరీక్షల్లో నారాయణ విద్యా సంస్థ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఈ సంస్థకు చెందిన విద్యార్థుల సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఈ నేపథ్యంలో 2014లో ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఓ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
 
దీనివల్ల విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతి కూడా అందజేస్తారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది జనవరి 6వ తేదీన ఎన్-శాట్ పరీక్షను నిర్వహించారు. 
 
చెన్నై నగరంలో ఉన్న అన్ని నారాయణ పాఠశాల్లో ఈ పరీక్షలు జరిగింది. అలాగే, ఈనెల 20వ తేదీన మరోమారు ఈ తరహా పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ప్రతిభాపాఠవాలు వెలికితీసేలా నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments