Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు-రిజిస్ట్రేషన్లు వాయిదా

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (19:43 IST)
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. నేటి (శ‌నివారం) ఉద‌యం 10 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ వాయిదా ప‌డింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్ల‌డిలో జాప్యం కావ‌డంతో.. రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ప్ర‌క‌టించింది. ఈ నెల 13న మ‌ధ్యాహ్నాం రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం కానున్నట్లు వెల్ల‌డించింది. 
 
19వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు రిజిస్ట్రేష‌న్ గ‌డువు ముగియ‌నుంది. ఫీజు చెల్లింపున‌కు ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ 3న నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments