Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు-రిజిస్ట్రేషన్లు వాయిదా

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (19:43 IST)
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. నేటి (శ‌నివారం) ఉద‌యం 10 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ వాయిదా ప‌డింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్ల‌డిలో జాప్యం కావ‌డంతో.. రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ప్ర‌క‌టించింది. ఈ నెల 13న మ‌ధ్యాహ్నాం రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం కానున్నట్లు వెల్ల‌డించింది. 
 
19వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు రిజిస్ట్రేష‌న్ గ‌డువు ముగియ‌నుంది. ఫీజు చెల్లింపున‌కు ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ 3న నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments