Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా

Webdunia
బుధవారం, 20 జులై 2022 (20:05 IST)
జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదాపడ్డాయి. గురువారం నుంచి జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు జాతీయ పరీక్షల మండలి (ఎన్.టి.ఏ) తెలిపింది 
 
ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రెండో విడత పరీక్షలు జులై 21న ప్రారంభమై 30న ముగియాల్సి ఉంది. అయితే, వాయిదా పడిన పరీక్షలు జులై 25 నుంచి ప్రారంభమవుతాయని ఎన్‌టీఏ బుధవారం వెల్లడించింది. 
 
పరీక్షలకు సంబంధించి రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన చేసింది. అయితే, పరీక్షలు వాయిదా వేయడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు 
 
కాగా.. జేఈఈ మెయిన్స్‌​ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ముగిసిన తర్వాత అడ్మిషన్స్ ప్రారంభంకావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments