ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (12:36 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటర్ రాత పరీక్షలు నిర్వహిచనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 74 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల నడుమ పరీక్షలు జరుగనున్నాయి. 
 
ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులు చేస్తూ ఈ ఏడాది జూన్‌ 24న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా జిల్లాలో 53 వేల మంది పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మార్కుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. 
 
ఇలాంటి విద్యార్థులు ఇంప్రూమెంట్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరి కోసం ఈ నెల 15 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు తొలి ఏడాదికి, మధ్యాహ్నం  2.30 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరానికి పరీక్షలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments