Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఉద్యోగం చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్...

Webdunia
గురువారం, 19 మే 2022 (18:30 IST)
రైల్వే ఉద్యోగం చేయాలనుకునేవారికి షాకింగ్. భారతీయ రైల్వే గత ఆరేళ్లలో 16 రైల్వే జోన్లలో 72,000 గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టుల్ని తొలగించినట్టు సమాచారం. 
 
త్వరలో భారతీయ రైల్వే మరో 15,495 పోస్టుల్ని తొలగించేందుకు సిద్దమవుతోంది. కొత్త టెక్నాలజీ యుగంలో ఈ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు నిరుపయోగంగా ఉండటంతో వాటిని కూడా రైల్వే రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ప్యూన్, వెయిటర్స్, గార్డెనర్స్, స్వీపర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ లాంటి పోస్టులను రైల్వే తొలగించినట్లు తెలుస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ మధ్య 16 రైల్వే జోన్లలో 56,888 పోస్టుల్ని రైల్వే తొలగించింది.
 
నార్తర్న్ రైల్వేలో 9,000 పోస్టులు, సదరన్ రైల్వేస్ లో 7,524 పోస్టుల్ని తొలగించింది. అధికారిక సమాచారం ప్రకారం 16 రైల్వే జోన్లు 81,000 పోస్టుల్ని ప్రతిపాదిస్తే అందులో 56,888 పోస్టుల్ని తొలగించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments