నిరుద్యోగులకు హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ శుభవార్త

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:59 IST)
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నాసిక్ డివిజన్లో పలు అప్రంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 475 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 
 
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనీలుగా పని చేయాల్సి ఉంటుంది. అర్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం చెల్లించనున్నారు. ట్రైనింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు సొంతంగానే వసతి, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
 
ఫిట్లర్ విభాగంలో ఐటీఐ చేసిన వారి కోసం 210 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా అప్రంటీస్ పోర్టల్ www.apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారిక వెబ్ సైట్లో సూచించిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments