Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షలు: జూన్‌ 4వ తేదీ వరకు గడువు పొడిగింపు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (12:06 IST)
తెలంగాణలో గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షల దరఖాస్తుకు గడువు మే 31తో ముగిసింది. మే 2న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ  వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏప్రిల్ 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
తాజాగా గ్రూప్‌–1 దరఖాస్తుల గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపు సంబంధిత సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments