Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షలు: జూన్‌ 4వ తేదీ వరకు గడువు పొడిగింపు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (12:06 IST)
తెలంగాణలో గ్రూప్‌–1 ఉద్యోగ పరీక్షల దరఖాస్తుకు గడువు మే 31తో ముగిసింది. మే 2న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ  వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏప్రిల్ 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
తాజాగా గ్రూప్‌–1 దరఖాస్తుల గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించారు. ఫీజు చెల్లింపు సంబంధిత సమస్యల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన పలువురు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments