Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు ఈసీఐఎల్‌ శుభవార్త.. 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (12:24 IST)
నిరుద్యోగులకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్) శుభవార్త అందించింది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈ మేరకు దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ (హెడ్ క్వార్టర్)లో 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, న్యూఢిల్లీలో 40, బెంగళూరులో 50, ముంబయిలో 40, కోల్‌కతాలో 20 ఖాళీలకు నియామకాలు చేపట్టారు.  
 
అభ్యర్థులకు 31.07.2020 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. ఆన్‌లైన్‌ ద్వారా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి, తగిన అనుభవం ఉండాలి.

ఈ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను అకడమిక్ మెరిట్‌, ఆపై డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం