డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (12:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ బుధవారం విడుదలకానుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేస్తారు. దీనిద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్శిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల సీట్లను భర్తీ చేయనున్నారు. 
 
సంప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులకు సంబంధించి దాదాపు 4.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని విడదలవారీగా భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్‌సైట్, టీఎస్ ఫోలియో యాప్, యూనివర్శిటీల వైబ్‌సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments