CSIR UGC NET 2021: పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచన...

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (11:22 IST)
ఉమ్మడి సీఎస్ఐఆర్, యూజీసీ నెట్ 2021 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఓ కీలక సూచన చేసింది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో ఏవేని తప్పులు దొర్లివున్నట్టయితే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని ఎన్.టి.ఏ కల్పించింది. 
 
ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. అయితే, అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందు ఎన్.టి.ఏ దిద్దుబాటు విండోను తెరిచింది. దీంతో అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. దరఖాస్తులో అభ్యర్థులు పూరించిన వివరాలను మరోమారు సరిచూసుకోవచ్చు. 
 
పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు, వారి దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు అధిరాకి వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు సమయం ఇచ్చింది. ఈ సమయంలో అభ్యర్థులు తాము చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎన్.టి.ఏ జారీచేసిన నోటీసు ప్రకరం జనవరి 9వ తేదీ రాత్రి 11.50 గంటల తర్వాత ఎలాంటి మార్పు చేసినా అది పరగణననలోకి తీసుకోరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments