CSIR UGC NET 2021: పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచన...

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (11:22 IST)
ఉమ్మడి సీఎస్ఐఆర్, యూజీసీ నెట్ 2021 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఓ కీలక సూచన చేసింది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో ఏవేని తప్పులు దొర్లివున్నట్టయితే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని ఎన్.టి.ఏ కల్పించింది. 
 
ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. అయితే, అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందు ఎన్.టి.ఏ దిద్దుబాటు విండోను తెరిచింది. దీంతో అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. దరఖాస్తులో అభ్యర్థులు పూరించిన వివరాలను మరోమారు సరిచూసుకోవచ్చు. 
 
పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు, వారి దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు అధిరాకి వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు సమయం ఇచ్చింది. ఈ సమయంలో అభ్యర్థులు తాము చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎన్.టి.ఏ జారీచేసిన నోటీసు ప్రకరం జనవరి 9వ తేదీ రాత్రి 11.50 గంటల తర్వాత ఎలాంటి మార్పు చేసినా అది పరగణననలోకి తీసుకోరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments