Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ ఫస్ట్ టర్మ్ ఫలితాలు వెల్లడి

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (17:01 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫస్ట్ టర్మ్ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాలను కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఇంకా విడుదల చేయలేదు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలను ఆయా స్కూల్స్‌కు పంపించినట్టు సీబీఎస్ఈ బోర్డు ఒక ట్వీట్‌లో పేర్కొంది. 
 
పదో తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cbseresults.nic.in/ లో ఇంకా ప్రకటించలేదు. ఇందులో త్వరలోనే అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ఫలితాలు ప్రకటించిన తర్వాత https://results.gov.in/ లేదా https://www.digilocker.gov.in/ లో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments