Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త విధానానికి తెర తీస్తోన్న CBSE.. రెండు బోర్డ్ ఎగ్జామ్స్

Webdunia
సోమవారం, 5 జులై 2021 (23:39 IST)
సరికొత్త విధానానికి సీబీఎస్‌ఈ తెర తీస్తోంది. ఒకే ఏడాదిలో రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే... సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సిలబస్‌ ఎడ్యుకేషన్‌ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఇందులో భాగంగానే 2021-2022 అకాడమిక్‌ ఇయర్‌కు గాను రెండు బోర్డ్‌ ఎగ్జామ్‌లను నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఇకే బోర్డ్‌ ఎగ్జామ్‌ ఉండడం వల్ల పరీక్షలు రద్దు వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 
 
టర్మ్‌1, టర్మ్‌ 2 పేరుతో ఈ పరీక్షలను నిర్వహించాలని బోర్డ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఒకే ఏడాది రెండు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను విడదుల చేస్తారు.  
 
ఇక సిలబస్‌ విషయానికొస్తే.. రెండు టర్ముల్లో సిలబస్‌ వేరు వేరుగా ఉంటుంది. మొదటి టర్మ్‌ పరీక్షను 50 శాతం సిలబస్‌తో రెండవ టర్మ్‌ పరీక్షను మిగతా 50 శాతం సిలబస్‌తో నిర్వహిస్తారు. పరీక్షల సమయాన్ని 90 నిమిషాలుగా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments