ఏపీ పీజీ సెట్ 2022 నోటిఫికేన్ విడుదల

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ పీజీ సెట్ 2022 నోటిఫికే,న్ బుధవారం రాత్రి విడుదలైంది. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ సూర్య కళావతి ఈ నోటిఫికేషన్‌ను విడుద చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. 
 
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సివుంది. మొత్తంగా 145 కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశం లభించదు. దరఖాస్తులకు జూలై 20వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments